తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, చిత్రంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, చిత్రంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు.