Sunday, 7 December 2025
  • Home  
  • మనుబోలు మండలంలో బల్లాహరి ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో బల్లాహరి ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం

27/11/25 గురువారం మనుబోలు పద్మవతి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ సుధా రామకృష్ణన్ మేడం పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా రాష్ట్ర పదవుల అప్లికేషన్లను స్వీకరించారు దేశ కాంగ్రెస్ పార్టీ సంకట్ సృజన్ అభియాన్ కార్యక్రమమును ఎఐసిసి చేపట్టిందని ఇందులో భాగంగా నాయకులు ఇచ్చిన అప్లికేషన్లను ఢిల్లీకి పంపడం జరుగుతుందని అక్కడ ఎవరికి అయితే ఎక్కువ మద్దతు ఉంటుందో వారికి పదవులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు బల్ల హరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు ఈకార్యక్రమం లొ ex ఎంపీ చింతమోహన్,DCC తిరుపతి జిల్లా ఇంచార్జి బాల గురవబాబు,Ap,CC అజర్ వర్ మదన్ మోహన్, పాల్ విజయ్ కుమార్, సర్వేపల్లి నియోజకవర్గం ఇంచార్జి బల్ల హరి, KKC తిరుపతి ప్రసిడెంట్ కృపానంద్, వెంకటాచలం మండల అధ్యక్షులు నక్కశివ, తదితరులు పాల్గొన్నారు

27/11/25 గురువారం మనుబోలు పద్మవతి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ సుధా రామకృష్ణన్ మేడం పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా రాష్ట్ర పదవుల అప్లికేషన్లను స్వీకరించారు దేశ కాంగ్రెస్ పార్టీ సంకట్ సృజన్ అభియాన్ కార్యక్రమమును ఎఐసిసి చేపట్టిందని ఇందులో భాగంగా నాయకులు ఇచ్చిన అప్లికేషన్లను ఢిల్లీకి పంపడం జరుగుతుందని అక్కడ ఎవరికి అయితే ఎక్కువ మద్దతు ఉంటుందో వారికి పదవులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు బల్ల హరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు ఈకార్యక్రమం లొ ex ఎంపీ చింతమోహన్,DCC తిరుపతి జిల్లా ఇంచార్జి బాల గురవబాబు,Ap,CC అజర్ వర్ మదన్ మోహన్, పాల్ విజయ్ కుమార్, సర్వేపల్లి నియోజకవర్గం ఇంచార్జి బల్ల హరి, KKC తిరుపతి ప్రసిడెంట్ కృపానంద్, వెంకటాచలం మండల అధ్యక్షులు నక్కశివ, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.