ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 6 మల్లి( పున్నమి ప్రతినిధి).బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ కూడలిలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల బిజెపి అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మనుబోలు బైపాస్ కూడలిలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 6 మల్లి( పున్నమి ప్రతినిధి).బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ కూడలిలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల బిజెపి అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

