ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి).ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ, మనుబోలులో ఫిబ్రవరి 23 నుండి మార్చి 18, 2026 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు లావణ్య లత తెలిపారు. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం 75 మంది, రెండవ సంవత్సరం 114 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు పారదర్శకంగా సాగేందుకు ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు ప్రసాద్ను డిపార్ట్మెంట్ ఆఫీసర్గా నియమించినట్లు తెలిపారు. విద్యార్థులు నియమాలు పాటించాలని సూచించారు.
మనుబోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్షలకు పూర్తి సన్నాహాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి).ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ, మనుబోలులో ఫిబ్రవరి 23 నుండి మార్చి 18, 2026 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు లావణ్య లత తెలిపారు. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం 75 మంది, రెండవ సంవత్సరం 114 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు పారదర్శకంగా సాగేందుకు ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు ప్రసాద్ను డిపార్ట్మెంట్ ఆఫీసర్గా నియమించినట్లు తెలిపారు. విద్యార్థులు నియమాలు పాటించాలని సూచించారు.

