Wednesday, 8 April 2026
  • Home  
  • మనుబోలు పిహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీ – 24 గంటల సేవలపై అధికారుల సమీక్ష
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు పిహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీ – 24 గంటల సేవలపై అధికారుల సమీక్ష

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 8 (మల్లి పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు జిల్లా వైద్యశాఖ అధికారి మరియు నెల్లూరు డివిజనల్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఖాదరవల్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో 24 గంటల సేవలు అందుతున్నాయా అనే అంశంపై పరిశీలించారు. సాయంత్రం సమయంలో ఓపీ సేవలు నిర్వహిస్తున్నారా అని ఓపీ, ఐపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, పబ్లిక్ హెల్త్ నర్స్ జయలక్ష్మి, స్టాఫ్ నర్స్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 8 (మల్లి పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు జిల్లా వైద్యశాఖ అధికారి మరియు నెల్లూరు డివిజనల్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఖాదరవల్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో 24 గంటల సేవలు అందుతున్నాయా అనే అంశంపై పరిశీలించారు. సాయంత్రం సమయంలో ఓపీ సేవలు నిర్వహిస్తున్నారా అని ఓపీ, ఐపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, పబ్లిక్ హెల్త్ నర్స్ జయలక్ష్మి, స్టాఫ్ నర్స్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.