మనుబోలు 17-05-2020(పున్నమి ప్రతినిధి కె- వెంకటేష్) కరోనా లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులలో బిచ్చగాళ్లు ,లారీ డ్రైవర్లు,వలస కార్మికులు పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో మనుబోలు జడ్.పి.హెచ్.ఎస్ పదవ తరగతి పూర్వపు విద్యార్థులు (1998-1999 )అందరూ కలిసి దాదాపు 400 మందికి వెజిటబుల్ బిర్యాని ,గుడ్డు, బిస్కెట్ ప్యాకెట్ ,అరటిపండు మనుబోలు జాతీయ రహదారి వెంబడిమరియు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మరియు వెంకటాచలం టోల్ ప్లాజా వరకూ ఆటోలో తిరుగుతూ రోడ్డు వెంబడి అందజేసినారు. పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ తమ వంతు సాయంగా అందజేయడం సంతృప్తినిచ్చింది అని తెలియజేసినారు భవిష్యత్తులో అందరం కలిసి మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయం అందజేసిన ప్రతి ఒక్క పూర్వపు విద్యార్థులకుఅభినందనలు తెలియజేశారు .
మనుబోలు జాతీయ రహదారి వెంబడి పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో విజిటబుల్ బిరియాని పంపిణీ
మనుబోలు 17-05-2020(పున్నమి ప్రతినిధి కె- వెంకటేష్) కరోనా లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులలో బిచ్చగాళ్లు ,లారీ డ్రైవర్లు,వలస కార్మికులు పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో మనుబోలు జడ్.పి.హెచ్.ఎస్ పదవ తరగతి పూర్వపు విద్యార్థులు (1998-1999 )అందరూ కలిసి దాదాపు 400 మందికి వెజిటబుల్ బిర్యాని ,గుడ్డు, బిస్కెట్ ప్యాకెట్ ,అరటిపండు మనుబోలు జాతీయ రహదారి వెంబడిమరియు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మరియు వెంకటాచలం టోల్ ప్లాజా వరకూ ఆటోలో తిరుగుతూ రోడ్డు వెంబడి అందజేసినారు. పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ తమ వంతు సాయంగా అందజేయడం సంతృప్తినిచ్చింది అని తెలియజేసినారు భవిష్యత్తులో అందరం కలిసి మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయం అందజేసిన ప్రతి ఒక్క పూర్వపు విద్యార్థులకుఅభినందనలు తెలియజేశారు .