ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలో పలు గ్రామాల్లో జరిగిన మరణాల నేపథ్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబాలను పరామర్శించారు. పిడూరు పాలెంలో టిడిపి నేత వెంకట కృష్ణారెడ్డి, వెంకన్నపాలెంలో బీజేపీ నేత వాసిరెడ్డి రామిరెడ్డి తండ్రి రంగారెడ్డి, అదే గ్రామంలో దయాకర్ రెడ్డి తల్లి దొరసానమ్మ మృతిపై కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి పరామర్శించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

మనుబోలులో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలో పలు గ్రామాల్లో జరిగిన మరణాల నేపథ్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబాలను పరామర్శించారు. పిడూరు పాలెంలో టిడిపి నేత వెంకట కృష్ణారెడ్డి, వెంకన్నపాలెంలో బీజేపీ నేత వాసిరెడ్డి రామిరెడ్డి తండ్రి రంగారెడ్డి, అదే గ్రామంలో దయాకర్ రెడ్డి తల్లి దొరసానమ్మ మృతిపై కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి పరామర్శించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

