Wednesday, 25 February 2026
  • Home  
  • మనుబోలులో ఈఈ ప్రసాద్ గారుసిబ్బందితో సమావేశం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో ఈఈ ప్రసాద్ గారుసిబ్బందితో సమావేశం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) నెల్లూరు రోలర్స్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ గారు 01-02-2026న బాధ్యతలు స్వీకరించిన అనంతరం మనుబోలు మండలంలోని సెక్షన్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సూచనలు స్వీకరించి, తాను కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. వినియోగదారుల సమస్యలను సెక్షన్ కార్యాలయానికి తెలియజేస్తే త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సుబ్రహ్మణ్యం, ఏఈఈ అనిల్ కుమార్ ,జేఈ రాంబాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు రోలర్స్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ గారు 01-02-2026న బాధ్యతలు స్వీకరించిన అనంతరం మనుబోలు మండలంలోని సెక్షన్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సూచనలు స్వీకరించి, తాను కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. వినియోగదారుల సమస్యలను సెక్షన్ కార్యాలయానికి తెలియజేస్తే త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సుబ్రహ్మణ్యం, ఏఈఈ అనిల్ కుమార్ ,జేఈ రాంబాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.