ఉదయగిరి మండలం గడ్డంవారి పల్లి హై స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఏం ఈ ఓ తోట శ్రీనివాసులు తనిఖీ చేశారు విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తo చేశారు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యతమైన భోజనాన్ని అందించాలన్నారు పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.



