మద్దికేర మండలంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ నిర్వాహకులు విజయ్ ప్రసాద్ యాదవ్ శుక్రవారం నాడు విద్యుత్ అధికారులకు, సిబ్బందికి, షష్టి ఉత్సవాలలో భాగంగా వస్త్రాలు పంపిణీ చేశారు. ఇప్పటికే ఈ దేవాలయం నుండి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ భారత్ వాటర్ మ్యాన్ సిబ్బందికి, వస్త్రాలు స్వామి వారి ఫోటోలు అందజేయడం జరిగింది.

- E-పేపర్
మద్దికేర లో విద్యుత్ అధికారులకు వస్త్రాలు పంపిణీ
మద్దికేర మండలంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ నిర్వాహకులు విజయ్ ప్రసాద్ యాదవ్ శుక్రవారం నాడు విద్యుత్ అధికారులకు, సిబ్బందికి, షష్టి ఉత్సవాలలో భాగంగా వస్త్రాలు పంపిణీ చేశారు. ఇప్పటికే ఈ దేవాలయం నుండి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ భారత్ వాటర్ మ్యాన్ సిబ్బందికి, వస్త్రాలు స్వామి వారి ఫోటోలు అందజేయడం జరిగింది.

