మంగళగిరిలోని మారిటైం బోర్డు కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో, అధికారులు గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని వివరించారు. మొంథా తుఫాను వల్ల ఉప్పాడలో నష్టపోయిన మత్స్యకారులకు 26 బోట్లకు రూ. 72 లక్షల నష్టపరిహారాన్ని మారిటైం బోర్డు ఆమోదించినట్లు దామచర్ల సత్య తెలిపారు. మంత్రి జనార్దన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- ఆంధ్రప్రదేశ్
మత్స్యకారులకు రూ. 72 లక్షలు పరిహారం: దామచర్ల సత్య
మంగళగిరిలోని మారిటైం బోర్డు కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో, అధికారులు గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని వివరించారు. మొంథా తుఫాను వల్ల ఉప్పాడలో నష్టపోయిన మత్స్యకారులకు 26 బోట్లకు రూ. 72 లక్షల నష్టపరిహారాన్ని మారిటైం బోర్డు ఆమోదించినట్లు దామచర్ల సత్య తెలిపారు. మంత్రి జనార్దన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

