ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మడమానూరు గ్రామంలో సీనియర్ నాయకులు చమిడిబోయిన సుబ్బయ్య గారి తల్లి చమిడిబోయిన శేషమ్మ గారి మృతిపై పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వర్ధినేని మస్తాన్ నాయుడు, నూనె లక్ష్మయ్య (నీటి సంఘం అధ్యక్షులు), ఉడతా విజయకుమార్ (పీఏసీఎస్ డైరెక్టర్), చెమిర్తి సుదీర్ (వైస్ ప్రెసిడెంట్)తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తురక తిరుపయ్య, షేక్ మాసంసాహెబ్, గుమ్మా సురేష్, ఇరగరాజు శ్రీను, అన్నింగి శరత్, పాముజుల నాగరాజు, తారకేశ్వర్ రెడ్డి, ఉడతా మధు, తురక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మడమానూరులో శేషమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మడమానూరు గ్రామంలో సీనియర్ నాయకులు చమిడిబోయిన సుబ్బయ్య గారి తల్లి చమిడిబోయిన శేషమ్మ గారి మృతిపై పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వర్ధినేని మస్తాన్ నాయుడు, నూనె లక్ష్మయ్య (నీటి సంఘం అధ్యక్షులు), ఉడతా విజయకుమార్ (పీఏసీఎస్ డైరెక్టర్), చెమిర్తి సుదీర్ (వైస్ ప్రెసిడెంట్)తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తురక తిరుపయ్య, షేక్ మాసంసాహెబ్, గుమ్మా సురేష్, ఇరగరాజు శ్రీను, అన్నింగి శరత్, పాముజుల నాగరాజు, తారకేశ్వర్ రెడ్డి, ఉడతా మధు, తురక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

