Wednesday, 25 March 2026
  • Home  
  • మట్ల లక్ష్మయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల..
- ఆంధ్రప్రదేశ్

మట్ల లక్ష్మయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల..

ఉదయగిరి : పున్నమి న్యూస్ ప్రతినిధి :సెప్టెంబర్ 04 ://// ఇటీవల టిడిపి నాయకుడైన మట్ల లక్ష్మయ్య ప్రమాదానికి గురై చెయ్యి విరగగా వారిని ఉదయగిరి మండల కేంద్రం లోని గొల్లపాలెం నందు గల వారి స్వగృహమునకు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదాలకు గురైన కూటమి కార్యకర్తలకు,కూటమి నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని కాకర్ల సురేష్ గారు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఉదయగిరి : పున్నమి న్యూస్ ప్రతినిధి :సెప్టెంబర్ 04 :////

ఇటీవల టిడిపి నాయకుడైన మట్ల లక్ష్మయ్య ప్రమాదానికి గురై చెయ్యి విరగగా వారిని ఉదయగిరి మండల కేంద్రం లోని గొల్లపాలెం నందు గల వారి స్వగృహమునకు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదాలకు గురైన కూటమి కార్యకర్తలకు,కూటమి నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని కాకర్ల సురేష్ గారు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.