శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి అద్యక్షులు కొట్టేసాయి ప్రసాద్ తిరుపతి పార్లమెంట్ పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి, జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పగడాల మురళి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి నాదెండ్లతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన చైర్మన్
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి అద్యక్షులు కొట్టేసాయి ప్రసాద్ తిరుపతి పార్లమెంట్ పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి, జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పగడాల మురళి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

