Monday, 8 December 2025
  • Home  
  • మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జిల్లా ఐఎంఏ కార్యదర్శి మహమ్మద్ రఫీ
- Blog

మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జిల్లా ఐఎంఏ కార్యదర్శి మహమ్మద్ రఫీ

నంద్యాల జిల్లా నూతన ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ మహమ్మద్ రఫీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల టీడీపీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ మహమ్మద్ రఫీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో జిల్లాలో వైద్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై క్లుప్తంగా చర్చించారు అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఐఎంఏ కి ప్రభుత్వం తరఫున, నా తరఫున సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు

నంద్యాల జిల్లా నూతన ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ మహమ్మద్ రఫీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల టీడీపీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ మహమ్మద్ రఫీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో జిల్లాలో వైద్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై క్లుప్తంగా చర్చించారు అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఐఎంఏ కి ప్రభుత్వం తరఫున, నా తరఫున సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.