నంద్యాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ ని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని కలిసిన సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ శ్రీశైలం దేవస్థానం మరియు భక్తుల సౌకర్యాలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు శ్రీశైలం అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి మంత్రి ఫరూక్ తో చర్చించినట్లు తెలిసింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ ను అభినందించారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఇరగదీన్నెల బాలు పాల్గొన్నారు

మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ
నంద్యాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ ని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని కలిసిన సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ శ్రీశైలం దేవస్థానం మరియు భక్తుల సౌకర్యాలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు శ్రీశైలం అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి మంత్రి ఫరూక్ తో చర్చించినట్లు తెలిసింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ ను అభినందించారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఇరగదీన్నెల బాలు పాల్గొన్నారు

