ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం
జాతీయ రహదారుల నిర్మాణం పనులు త్వరగతిన పూర్తి చేయడానికి మిగులు భూ సేకరణ ప్రక్రియ త్వరగతిన పూర్తి చేయాలి అని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూరి శెట్టి అధికారులని ఆదేశించారు. ఆదివారం ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యలయం లో జాతీయ రహదారులు నిర్మాణం పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖమ్మం దేవరపల్లి, అమరావతి నాగ్ పూర్ జాతీయ రహదారి నిర్మాణం నిర్ణత సమయం లోపు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.


