Tuesday, 24 March 2026
  • Home  
  • భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం
- తిరుపతి

భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

శ్రీకాళహస్తి లో భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు.ఆదివారం కావడంతో అధికారుల కళ్ళు కప్పి కొందరు వ్యక్తులు శ్రీకాళహస్తిలో ని రాజీవ్ నగర్ నందు భూ ఆక్రమణకు యత్నం చేశారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి తాహసీల్దార్ జనార్ధన్ రాజు అధికారులను అప్రయత్నం చేయగా,వారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతం సర్వే నెంబర్ 368 ఎల్ బ్లాక్ రాజీవ్ నగర్ లో భూ అక్రమాణలకు రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేయడంతో సమీప ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీకాళహస్తి లో భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు.ఆదివారం కావడంతో అధికారుల కళ్ళు కప్పి కొందరు వ్యక్తులు శ్రీకాళహస్తిలో ని రాజీవ్ నగర్ నందు భూ ఆక్రమణకు యత్నం చేశారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి తాహసీల్దార్ జనార్ధన్ రాజు అధికారులను అప్రయత్నం చేయగా,వారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతం సర్వే నెంబర్ 368 ఎల్ బ్లాక్ రాజీవ్ నగర్ లో భూ అక్రమాణలకు రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేయడంతో సమీప ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.