శ్రీకాకుళం కొన్నవీధి లో వేంచేసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం లో కార్తీక మొదటి సోమవారం దినమున భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ దేవాలయం లో భక్తుల సౌకర్యార్థం షామియానాలు, మంచి నీటి సరఫరా, చక్రాల కుర్చీ మెడికల్ క్యాంప్, వయోవృద్ధులు మరియు వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు మొదలగు ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పట్నాయిక్ ఆలయం సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏర్పాట్లను ఎగ్జిక్యూటివ్ అధికారి మాధవి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ వంగ మహేష్, సభ్యులు పొన్నాడ సంజీవరావు, శ్రీరంగ మధుసూదన రావు, కర్రి సతీష్ రెడ్డి, ఉన్న ఉమాదేవి, బి అసిరమ్మ, సి హెచ్. రాజులు, ఆలయ అర్చకులు జి. చిన్నారావు పర్యవేక్షించారు.

భీమేశ్వర ఆలయంలో కార్తీక దర్శనం
శ్రీకాకుళం కొన్నవీధి లో వేంచేసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం లో కార్తీక మొదటి సోమవారం దినమున భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ దేవాలయం లో భక్తుల సౌకర్యార్థం షామియానాలు, మంచి నీటి సరఫరా, చక్రాల కుర్చీ మెడికల్ క్యాంప్, వయోవృద్ధులు మరియు వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు మొదలగు ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పట్నాయిక్ ఆలయం సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏర్పాట్లను ఎగ్జిక్యూటివ్ అధికారి మాధవి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ వంగ మహేష్, సభ్యులు పొన్నాడ సంజీవరావు, శ్రీరంగ మధుసూదన రావు, కర్రి సతీష్ రెడ్డి, ఉన్న ఉమాదేవి, బి అసిరమ్మ, సి హెచ్. రాజులు, ఆలయ అర్చకులు జి. చిన్నారావు పర్యవేక్షించారు.

