Monday, 8 December 2025
  • Home  
  • భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి జిల్లా కి కోటి విడుదల..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఖమ్మం

భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి జిల్లా కి కోటి విడుదల..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్రము లో భారీ వర్షాల నేపథ్యంలో లో రిస్క్యు కోసం ప్రతి జిల్లా కి కోటి రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేసారు. హైదరాబాద్ నగరం లో ఎక్కడ ట్రాఫిక్ సమస్య కలగకుండా అధికారులు సమన్వము తో పని చెయ్యాలి అని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలని కోరారు. End

ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి )

తెలంగాణ రాష్ట్రము లో భారీ వర్షాల నేపథ్యంలో లో రిస్క్యు కోసం ప్రతి జిల్లా కి కోటి రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేసారు. హైదరాబాద్ నగరం లో ఎక్కడ ట్రాఫిక్ సమస్య కలగకుండా అధికారులు సమన్వము తో పని చెయ్యాలి అని అన్నారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలని కోరారు.
End

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.