పలమనేరు,30,2020(పున్నిమి విలేఖరి): పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని రాత్రి కురిసిన ఈదురు గాలులతో వర్షం కురియడం వల్ల బైరెడ్డిపల్లి – పుంగనూరుకు వెళ్లే రహదారిలో హెచ్.పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి చింత చెట్టు నేల వాలినది. రాత్రి నుండి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.వాహన దారులకు చాల ఇబ్బంది కరంగా మారింది స్థానికలు బైరెడ్డిపల్లి పంచాయితీ సిబ్బందికి తెలియజేసారు. తొలగించే యత్నంలో లీనమైనా పంచాయతీ సిబ్బంది.
భారీవర్షం నేలకూలిన చెట్టు
పలమనేరు,30,2020(పున్నిమి విలేఖరి): పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని రాత్రి కురిసిన ఈదురు గాలులతో వర్షం కురియడం వల్ల బైరెడ్డిపల్లి – పుంగనూరుకు వెళ్లే రహదారిలో హెచ్.పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి చింత చెట్టు నేల వాలినది. రాత్రి నుండి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.వాహన దారులకు చాల ఇబ్బంది కరంగా మారింది స్థానికలు బైరెడ్డిపల్లి పంచాయితీ సిబ్బందికి తెలియజేసారు. తొలగించే యత్నంలో లీనమైనా పంచాయతీ సిబ్బంది.