శ్రీకాళహస్తి నవంబర్ 03 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గం స్థాయిలో బోనుపల్లి విద్యార్థిని మహిజ ప్రతిభ: భారత రాజ్యాంగ దినోత్సవం నవంబరు 26 కి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థాయిలో భారత రాజ్యాంగంపై నిర్వహించిన పోటీల్లో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి హైస్కూల్ విద్యార్థిని S. మహిజ ప్రథమ స్థానంలో నిలిచినందుకుగాను DYEO మహేశ్వర రావు విద్యార్థిని పరత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగంపై నిర్వహణ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని S. మహిజ 2025 నవంబర్ 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసెంబ్లీలో పాల్గొననుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో MEO బాలయ్య, ప్రముఖ సాంఘిక శాస్త్ర ఉపాద్యాయములు చిరంజీవులు, గ్రామ పెద్దలు, బోనుపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు భారతి, గైడ్ టీచర్ ఆదూరు శంకరరెడ్డి పాల్గొని విద్యార్థిని మహిజను అభినందించారు.

భారత రాజ్యాంగం నిర్వహణ పోటీల్లో బోనుపల్లి విద్యార్థినికి ప్రథమ స్థానం
శ్రీకాళహస్తి నవంబర్ 03 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గం స్థాయిలో బోనుపల్లి విద్యార్థిని మహిజ ప్రతిభ: భారత రాజ్యాంగ దినోత్సవం నవంబరు 26 కి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థాయిలో భారత రాజ్యాంగంపై నిర్వహించిన పోటీల్లో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి హైస్కూల్ విద్యార్థిని S. మహిజ ప్రథమ స్థానంలో నిలిచినందుకుగాను DYEO మహేశ్వర రావు విద్యార్థిని పరత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగంపై నిర్వహణ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని S. మహిజ 2025 నవంబర్ 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసెంబ్లీలో పాల్గొననుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో MEO బాలయ్య, ప్రముఖ సాంఘిక శాస్త్ర ఉపాద్యాయములు చిరంజీవులు, గ్రామ పెద్దలు, బోనుపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు భారతి, గైడ్ టీచర్ ఆదూరు శంకరరెడ్డి పాల్గొని విద్యార్థిని మహిజను అభినందించారు.

