Saturday, 28 February 2026
  • Home  
  • భారత ఎన్నికల కమిషన్ పనితీరు- ప్రజాస్వామ్యం పై దాని ప్రభావం అనే అంశంపై కరపత్రాల విడుదల
- E-పేపర్

భారత ఎన్నికల కమిషన్ పనితీరు- ప్రజాస్వామ్యం పై దాని ప్రభావం అనే అంశంపై కరపత్రాల విడుదల

నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా కార్యాలయంలో భారత ఎన్నికల కమిషన్ పనితీరు ప్రజాస్వామ్యం పై దాని ప్రభావం అనే అంశం పైన ఈనెల 23వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజీ వివేకానంద ఆడిటోరియం నందు ప్రజాసంఘాల ప్రజాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కరపత్రాలు ఆవిష్కరణకు పెద్దలు ప్రజాస్వామ్య పర్యరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణారెడ్డి మరియు మాజీ కౌన్సిలర్ శంకరయ్య ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని వివిధ యువజన,ప్రజా సంఘాల నాయకుల చేత కరపత్రాలను ఆవిష్కరించారు. 23వ తేదీ జరిగే ప్రజాసంఘాల ప్రజాసభకు ప్రధాన వక్తగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్v బ్రహ్మారెడ్డి రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణారెడ్డి జై భారత్ సంస్థ నాయకులు లోకనాథ్ ఈ ప్రజా సభకు హాజరవుతారు నంద్యాలలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు యువజన, విద్యార్థి, మహిళా,కార్మిక,కర్షక, మేధావులు మరియు ప్రజాస్వామ్య వాదులు ఎక్కువ సంఖ్యలు హాజరై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో తమ వంతు బాధ్యతగా ఈ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరి రక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం, ప్రజా సంఘాల నాయకులు క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నెం దానయ్య, ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కరాటేమా భాష, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇక్బాల్, నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు హర్షద్, డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు మస్తాన్ వలి, పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ,చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జానో జాగో మహబూబ్బాషా,గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రొక్కం నాగేశ్వర రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక బండి ఆత్మకూరు మండల ఉపాధ్యక్షులు నాగకాంత్ రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల మండల ఉపాధ్యక్షులు చాబోలు ఆరిఫ్, బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రాజునాయక్ నంద్యాల జిల్లా బట్రాజుల సంఘం జిల్లా కార్యదర్శి సంజీవరాజు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మహిళా విభాగం కోశాధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు

నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా కార్యాలయంలో భారత ఎన్నికల కమిషన్ పనితీరు ప్రజాస్వామ్యం పై దాని ప్రభావం అనే అంశం పైన ఈనెల 23వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజీ వివేకానంద ఆడిటోరియం నందు ప్రజాసంఘాల ప్రజాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కరపత్రాలు ఆవిష్కరణకు పెద్దలు ప్రజాస్వామ్య పర్యరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణారెడ్డి మరియు మాజీ కౌన్సిలర్ శంకరయ్య ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని వివిధ యువజన,ప్రజా సంఘాల నాయకుల చేత కరపత్రాలను ఆవిష్కరించారు. 23వ తేదీ జరిగే ప్రజాసంఘాల ప్రజాసభకు ప్రధాన వక్తగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్v బ్రహ్మారెడ్డి రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణారెడ్డి జై భారత్ సంస్థ నాయకులు లోకనాథ్ ఈ ప్రజా సభకు హాజరవుతారు నంద్యాలలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు యువజన, విద్యార్థి, మహిళా,కార్మిక,కర్షక, మేధావులు మరియు ప్రజాస్వామ్య వాదులు ఎక్కువ సంఖ్యలు హాజరై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో తమ వంతు బాధ్యతగా ఈ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరి రక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం, ప్రజా సంఘాల నాయకులు క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నెం దానయ్య, ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కరాటేమా భాష, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇక్బాల్, నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు హర్షద్, డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు మస్తాన్ వలి, పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ,చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జానో జాగో మహబూబ్బాషా,గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రొక్కం నాగేశ్వర రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక బండి ఆత్మకూరు మండల ఉపాధ్యక్షులు నాగకాంత్ రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల మండల ఉపాధ్యక్షులు చాబోలు ఆరిఫ్, బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రాజునాయక్ నంద్యాల జిల్లా బట్రాజుల సంఘం జిల్లా కార్యదర్శి సంజీవరాజు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మహిళా విభాగం కోశాధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.