Tuesday, 7 April 2026
  • Home  
  • భారత అణు ప్రోగ్రామ్ విజయం – గర్వించదగ్గ క్షణం: సీఎం చంద్రబాబు
- ఆంధ్రప్రదేశ్

భారత అణు ప్రోగ్రామ్ విజయం – గర్వించదగ్గ క్షణం: సీఎం చంద్రబాబు

భారత్ రెండో దశ అణు విద్యుత్ కార్యక్రమంలో సాధించిన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని దేశ అణు శక్తి రంగంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. మూడో దశ అణు ప్రోగ్రామ్‌కు ఇది బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో థోరియం నిల్వలను సమర్థంగా వినియోగించి దేశానికి ఇంధన భద్రతను సాధించేందుకు ఈ ముందడుగు ఎంతో కీలకమని తెలిపారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన ఘట్టమని చంద్రబాబు ట్వీట్ ద్వారా వెల్లడించారు.

భారత్ రెండో దశ అణు విద్యుత్ కార్యక్రమంలో సాధించిన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని దేశ అణు శక్తి రంగంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. మూడో దశ అణు ప్రోగ్రామ్‌కు ఇది బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో థోరియం నిల్వలను సమర్థంగా వినియోగించి దేశానికి ఇంధన భద్రతను సాధించేందుకు ఈ ముందడుగు ఎంతో కీలకమని తెలిపారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన ఘట్టమని చంద్రబాబు ట్వీట్ ద్వారా వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.