Thursday, 5 February 2026
  • Home  
  • భారత్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని ని కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
- తిరుపతి

భారత్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని ని కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

సోమవారం టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని ఢిల్లీలో కలిసిన శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మరియు స్వామి మహిమలను వివరించి,శ్రీకాళహస్తి వచ్చి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆహ్వానించడం జరిగింది.

సోమవారం టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని ఢిల్లీలో కలిసిన శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మరియు స్వామి మహిమలను వివరించి,శ్రీకాళహస్తి వచ్చి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆహ్వానించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.