ఈరోజు పల్లె నిద్ర కార్యక్రమం చింతకాని మండలంలో జరిగినది రాష్ట్ర పార్టీ సూచన మేరకు జిల్లా పార్టీ ఆదేశానుసారం మండలంలో విస్తృత పర్యటన లో భాగంగా రేపల్లెవాడ గ్రామ రైతులను రైతు కూలీలను పరామర్శించి పెసర పంట పండించిన రైతులు బాధలు వర్ణాతీతం వారు ఒక రైతు ఎనిమిది ఎకరాలు ఏస్తే ఎకరానికి ఎనిమిది బస్తాలు అంటే 8 క్వింటాల్ పెసర పండింది అందులో సగం కూలీలకు సగం రైతుకు అని వారి బాధలు చెప్పుతుంటే ఎంతో బాధ వేసింది మళ్లీ వ్యవసాయం చేయాలంటే పెట్టుబడులు లేవని ఎంతో కన్నీటి పర్యంతం అయ్యారు ఈ పరిస్థితిని ప్రభుత్వాలు తెలుసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రబారి మందడపు సుబ్బారావు ముఖ్యఅతిథి మేకల నాగేంద్ర మండల కన్వీనర్ మద్దినేని వెంకటేశ్వరరావు మీ సమస్యను పార్టీ దృష్టికి తీసుకెళ్తామని వారికి ధైర్యాన్ని కల్పించడమైనది

భారతీయ జనతా పార్టీ పల్లెనిద్ర కార్యక్రమం
ఈరోజు పల్లె నిద్ర కార్యక్రమం చింతకాని మండలంలో జరిగినది రాష్ట్ర పార్టీ సూచన మేరకు జిల్లా పార్టీ ఆదేశానుసారం మండలంలో విస్తృత పర్యటన లో భాగంగా రేపల్లెవాడ గ్రామ రైతులను రైతు కూలీలను పరామర్శించి పెసర పంట పండించిన రైతులు బాధలు వర్ణాతీతం వారు ఒక రైతు ఎనిమిది ఎకరాలు ఏస్తే ఎకరానికి ఎనిమిది బస్తాలు అంటే 8 క్వింటాల్ పెసర పండింది అందులో సగం కూలీలకు సగం రైతుకు అని వారి బాధలు చెప్పుతుంటే ఎంతో బాధ వేసింది మళ్లీ వ్యవసాయం చేయాలంటే పెట్టుబడులు లేవని ఎంతో కన్నీటి పర్యంతం అయ్యారు ఈ పరిస్థితిని ప్రభుత్వాలు తెలుసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రబారి మందడపు సుబ్బారావు ముఖ్యఅతిథి మేకల నాగేంద్ర మండల కన్వీనర్ మద్దినేని వెంకటేశ్వరరావు మీ సమస్యను పార్టీ దృష్టికి తీసుకెళ్తామని వారికి ధైర్యాన్ని కల్పించడమైనది

