భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ విశాఖ నగర దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు . ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయ స్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు . అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ కి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. కార్యక్రమంలో వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రామయ్యను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని స్వామివారి దయతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సదరన్ ఇన్స్టిట్యూడ్స్ అధినేత సతీష్ పొన్నం తెలంగాణ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు….

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న విశాఖపట్టణం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ విశాఖ నగర దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు . ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయ స్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు . అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ కి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. కార్యక్రమంలో వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రామయ్యను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని స్వామివారి దయతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సదరన్ ఇన్స్టిట్యూడ్స్ అధినేత సతీష్ పొన్నం తెలంగాణ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు….

