పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు కడప జిల్లా మైదుకూరు మండలం అల్లాడుపల్లె గ్రామంలో గల భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం కి పోటెత్తారు కార్తీక మాసం చివరి సోమవారం కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆ స్వామి దీవెనలు పొందారు

- కడప
భక్తులతో కిటకిటలాడిన అల్లాడుపల్లె
పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు కడప జిల్లా మైదుకూరు మండలం అల్లాడుపల్లె గ్రామంలో గల భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం కి పోటెత్తారు కార్తీక మాసం చివరి సోమవారం కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆ స్వామి దీవెనలు పొందారు

