ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మదేవర బ్రహ్మయ్య, రామ్మోహన్ గారి తల్లి బ్రహ్మదేవర అనసూయమ్మ నిన్న మరణించినది. ఆమె యొక్క కన్నులను లయన్స్ క్లబ్ కు దానం (నేత్రదానం ) చేసినది. నకిరేకల్ పట్టణ బి. జె. పి. అధ్యక్షులు గర్రె మురళి మోహన్, సందుపట్ల వేణుమాధవ్, కారింగుల యాదగిరి రాజయోగి గారు ఆకుటుంబ సభ్యులను పరామర్శించి, అనసూయమ్మ గారికి నివాళులు అర్పించారు.

- తెలంగాణ
బ్రహ్మదేవర అనసూయమ్మ గారికి నివాళులు అర్పించిన :పట్టణ అధ్యక్షులు
ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మదేవర బ్రహ్మయ్య, రామ్మోహన్ గారి తల్లి బ్రహ్మదేవర అనసూయమ్మ నిన్న మరణించినది. ఆమె యొక్క కన్నులను లయన్స్ క్లబ్ కు దానం (నేత్రదానం ) చేసినది. నకిరేకల్ పట్టణ బి. జె. పి. అధ్యక్షులు గర్రె మురళి మోహన్, సందుపట్ల వేణుమాధవ్, కారింగుల యాదగిరి రాజయోగి గారు ఆకుటుంబ సభ్యులను పరామర్శించి, అనసూయమ్మ గారికి నివాళులు అర్పించారు.

