Tuesday, 24 March 2026
  • Home  
  • బ్రహ్మదేవర అనసూయమ్మ గారికి నివాళులు అర్పించిన :పట్టణ అధ్యక్షులు
- తెలంగాణ

బ్రహ్మదేవర అనసూయమ్మ గారికి నివాళులు అర్పించిన :పట్టణ అధ్యక్షులు

ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మదేవర బ్రహ్మయ్య, రామ్మోహన్ గారి తల్లి బ్రహ్మదేవర అనసూయమ్మ నిన్న మరణించినది. ఆమె యొక్క కన్నులను లయన్స్ క్లబ్ కు దానం (నేత్రదానం ) చేసినది. నకిరేకల్ పట్టణ బి. జె. పి. అధ్యక్షులు గర్రె మురళి మోహన్, సందుపట్ల వేణుమాధవ్, కారింగుల యాదగిరి రాజయోగి గారు ఆకుటుంబ సభ్యులను పరామర్శించి, అనసూయమ్మ గారికి నివాళులు అర్పించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మదేవర బ్రహ్మయ్య, రామ్మోహన్ గారి తల్లి బ్రహ్మదేవర అనసూయమ్మ నిన్న మరణించినది. ఆమె యొక్క కన్నులను లయన్స్ క్లబ్ కు దానం (నేత్రదానం ) చేసినది. నకిరేకల్ పట్టణ బి. జె. పి. అధ్యక్షులు గర్రె మురళి మోహన్, సందుపట్ల వేణుమాధవ్, కారింగుల యాదగిరి రాజయోగి గారు ఆకుటుంబ సభ్యులను పరామర్శించి, అనసూయమ్మ గారికి నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.