Sunday, 7 December 2025
  • Home  
  • బోనకల్ లో పర్యటించి న బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేత గల్లా…
- ఖమ్మం

బోనకల్ లో పర్యటించి న బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేత గల్లా…

ఖమ్మం పున్నమి ప్రతినిధి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ బోనకల్ మండలం లో పర్యటించారు. స్వగ్రామం అయినా రావినూతల లో ఏర్పాటు చేసిన వినాయక మండపం ని సందర్శించిన గల్లా సత్యనారాయణ ని అక్కడ గ్రామ పెద్దలు సత్కరించారు. అనంతరం OBC మోర్చా బోనకల్ మండల అధ్యక్షులు మరీదు పరశురాం కుమారుడు శివాన్స్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారని తెలుసుకొని బోనకల్ మండలంలోని సహచర పార్టీ నాయకులతో కలిసి బోనకల్ లోని పరశురాం ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. వీరితో పాటు నాగేశ్వరావ్ర్, పటేల్ లు ఉన్నారు. కార్యకర్తలకి కొద్దిపాటి సమస్య ఉన్న వెంటనే స్పందించే నేత గల్లా సత్య నారాయణ అని ఈ సందర్భముగా కార్యకర్తలు అన్నారు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ బోనకల్ మండలం లో పర్యటించారు. స్వగ్రామం అయినా రావినూతల లో ఏర్పాటు చేసిన వినాయక మండపం ని సందర్శించిన గల్లా సత్యనారాయణ ని అక్కడ గ్రామ పెద్దలు సత్కరించారు. అనంతరం OBC మోర్చా బోనకల్ మండల అధ్యక్షులు మరీదు పరశురాం కుమారుడు శివాన్స్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారని తెలుసుకొని బోనకల్ మండలంలోని సహచర పార్టీ నాయకులతో కలిసి బోనకల్ లోని పరశురాం ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. వీరితో పాటు నాగేశ్వరావ్ర్, పటేల్ లు ఉన్నారు. కార్యకర్తలకి
కొద్దిపాటి సమస్య ఉన్న వెంటనే స్పందించే నేత గల్లా సత్య నారాయణ అని ఈ సందర్భముగా కార్యకర్తలు అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.