రైతులు, ట్రేడర్స్, వ్యాపారస్తులతో బొప్పాయి ధరల నిర్ధారణపై నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఒప్పందాన్ని కుదిర్చిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ మరియు ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఈనెల 5 తేది వరకు కిలో బొప్పాయి ధర రూ.9 వరకు ఫిక్స్,- తర్వాత రూ.10 రూపాయలు అని కలెక్టర్ గారు మరియు ముక్కా రూపానంద రెడ్డి తెలిపారుబొప్పాయి పంట రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ముక్కా రూపానంద రెడ్డి గారు తెలిపారుదళారి వ్యవస్థకు చెక్ – రైతుల పక్షాన నిలిచిన కలెక్టర్ మరియు ముక్కా రూపానంద రెడ్డి తక్షణ స్పందనబొప్పాయి రైతులకు దళారీలు మరియు వారి సేట్లు నుంచి విముక్తి కలిగించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడుతుంది అని ముక్కా రూపానంద రెడ్డి గారు తెలిపారుఅన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతుల సమస్యలపై జరిగిన సమీక్ష సమావేశం విజయవంతంగా పూర్తయ్యింది. ఈ సమావేశం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, బొప్పాయి సాగు చేసిన రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారనీ, దళారీ వ్యవస్థ కారణంగా వారు తీవ్రంగా మోసపోతున్నారని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో కేవలం రూ.9/- కేజీగా ఉన్న కొనుగోలు ధరను పెంచుతూ, ఇక నుంచి కనీసం రూ.10/- కేజీకి రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేయాలని ఆదేశించారు.రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని, దళారీ వ్యవస్థపై నిఘా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న _ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ“రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడుతుంది. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం,దళారీ వ్యవస్థను కట్టడి చేస్తాం అని తెలిపారు,రైతులు మాట్లాడుతూ తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వెంటనే స్పందించిన కలెక్టర్ మరియు రూపానంద రెడ్డి బొప్పాయి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ స్పందనతో పాటు టీడీపీ నాయకత్వం తమకు అండగా నిలవడాన్ని రైతులు సానుకూలంగా స్వీకరించారు.ఈ సమావేశం ద్వారా బొప్పాయి రైతులకు న్యాయం జరిగే దిశగా ప్రారంభమైన నూతన ప్రయాణం మీద ఆశలు నెలకొనడంతో పాటు అడ్డగోలుగా వారిని దోచుకుంటున్న దళారీ వ్యవస్థపై నియంత్రణ కూడా ఏర్పడుతుంది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బొప్పాయి రైతుల సమస్యలపై సమీక్ష సమావేశం – రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపట్టిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు మరియు ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి
రైతులు, ట్రేడర్స్, వ్యాపారస్తులతో బొప్పాయి ధరల నిర్ధారణపై నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఒప్పందాన్ని కుదిర్చిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ మరియు ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఈనెల 5 తేది వరకు కిలో బొప్పాయి ధర రూ.9 వరకు ఫిక్స్,- తర్వాత రూ.10 రూపాయలు అని కలెక్టర్ గారు మరియు ముక్కా రూపానంద రెడ్డి తెలిపారుబొప్పాయి పంట రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ముక్కా రూపానంద రెడ్డి గారు తెలిపారుదళారి వ్యవస్థకు చెక్ – రైతుల పక్షాన నిలిచిన కలెక్టర్ మరియు ముక్కా రూపానంద రెడ్డి తక్షణ స్పందనబొప్పాయి రైతులకు దళారీలు మరియు వారి సేట్లు నుంచి విముక్తి కలిగించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడుతుంది అని ముక్కా రూపానంద రెడ్డి గారు తెలిపారుఅన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతుల సమస్యలపై జరిగిన సమీక్ష సమావేశం విజయవంతంగా పూర్తయ్యింది. ఈ సమావేశం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, బొప్పాయి సాగు చేసిన రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారనీ, దళారీ వ్యవస్థ కారణంగా వారు తీవ్రంగా మోసపోతున్నారని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో కేవలం రూ.9/- కేజీగా ఉన్న కొనుగోలు ధరను పెంచుతూ, ఇక నుంచి కనీసం రూ.10/- కేజీకి రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేయాలని ఆదేశించారు.రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని, దళారీ వ్యవస్థపై నిఘా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న _ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ“రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడుతుంది. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం,దళారీ వ్యవస్థను కట్టడి చేస్తాం అని తెలిపారు,రైతులు మాట్లాడుతూ తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వెంటనే స్పందించిన కలెక్టర్ మరియు రూపానంద రెడ్డి బొప్పాయి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ స్పందనతో పాటు టీడీపీ నాయకత్వం తమకు అండగా నిలవడాన్ని రైతులు సానుకూలంగా స్వీకరించారు.ఈ సమావేశం ద్వారా బొప్పాయి రైతులకు న్యాయం జరిగే దిశగా ప్రారంభమైన నూతన ప్రయాణం మీద ఆశలు నెలకొనడంతో పాటు అడ్డగోలుగా వారిని దోచుకుంటున్న దళారీ వ్యవస్థపై నియంత్రణ కూడా ఏర్పడుతుంది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

