Monday, 8 December 2025
  • Home  
  • బై ..బై.. గణేష.. ఖమ్మం నగరం లో ప్రశాంత వాతావరణం లో జరిగిన నిమజ్జన కార్యక్రమం
- ఖమ్మం

బై ..బై.. గణేష.. ఖమ్మం నగరం లో ప్రశాంత వాతావరణం లో జరిగిన నిమజ్జన కార్యక్రమం

ఖమ్మం పున్నమి ప్రతినిధి గత 10రోజులు గా పూజలు అందుకున్న గణ నాధులు శనివారం నాడు నిమజ్జనం కి తరలి వెళ్లారు. ఖమ్మం నగరం లో సుమారు గా 100కి పైగా గణ నాదులు కొలువై 10రోజు లు పూజలు అందుకున్నారు. గాంధీ చౌక్ నందు ఏర్పాటు చేసిన సామూహిక గణ నాధుల కి స్వాగత వేదిక మొత్తం ఖమ్మం నగరం నుండి మున్నేరు లో నిమజ్జనం అవ్వడానికి తరలి వచ్చే గణ నాధులకి స్వాగతము పలికారు. మంత్రి తుమ్మల నాగేస్వరావ్, స్థంబాద్రి గణేష్ ఉత్సవ సమితి బాద్యులు స్వాగత కార్యక్రమం లో పాల్గొన్నారు. కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా ఏర్పాట్లు చేశారూ.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

గత 10రోజులు గా పూజలు అందుకున్న గణ నాధులు శనివారం నాడు నిమజ్జనం కి తరలి వెళ్లారు. ఖమ్మం నగరం లో సుమారు గా 100కి పైగా గణ నాదులు కొలువై 10రోజు లు పూజలు అందుకున్నారు. గాంధీ చౌక్ నందు ఏర్పాటు చేసిన సామూహిక గణ నాధుల కి స్వాగత వేదిక మొత్తం ఖమ్మం నగరం నుండి మున్నేరు లో నిమజ్జనం అవ్వడానికి తరలి వచ్చే గణ నాధులకి స్వాగతము పలికారు. మంత్రి తుమ్మల నాగేస్వరావ్, స్థంబాద్రి గణేష్ ఉత్సవ సమితి బాద్యులు స్వాగత కార్యక్రమం లో పాల్గొన్నారు. కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా ఏర్పాట్లు చేశారూ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.