Tuesday, 24 March 2026
  • Home  
  • బై బై గణేశా
- ఖమ్మం

బై బై గణేశా

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లోని గట్టయ్య సెంటర్ నందు గల స్రవంతి కిరాణా షాపు, లోటస్ బోటిక్ ఉదయ్ బోటిక్ నందు ఏర్పాటు చేసిన గణ నాధులు గత మూడు రోజు లుగా పూజలు అందుకొని ఆదివారం నాడు నిమజ్జనం కీ బయలు దేరి వెళ్లారు. జై బోలో గణేష్ మహా రాజ్ కీ జై, గణపతి బప్పా మోరియా, బై బై గణేష అంటూ నినాదాలు చేసుకుంటూ, భక్తుల కోలాటల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్రవంతి కిరాణా భద్రయ్య, లోటస్ బోటిక్ రాజశేఖర్ రెడ్డి, ఉదయ్ బోటిక్ ఉదయ్ మరియు ఆయా షాపు ల సిబ్బంది కార్పొరేటర్ అభ్యర్థి ని శ్రీమతి ధనియాకుల శ్రీ లత, లింగ రాజు, రాములు సంపత్ దుర్గా రావు. గిరి, నాగేశ్వరావ్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

ఖమ్మం నగరం లోని గట్టయ్య సెంటర్ నందు గల స్రవంతి కిరాణా షాపు, లోటస్ బోటిక్ ఉదయ్ బోటిక్ నందు ఏర్పాటు చేసిన గణ నాధులు గత మూడు రోజు లుగా పూజలు అందుకొని ఆదివారం నాడు నిమజ్జనం కీ బయలు దేరి వెళ్లారు. జై బోలో గణేష్ మహా రాజ్ కీ జై, గణపతి బప్పా మోరియా, బై బై గణేష అంటూ నినాదాలు చేసుకుంటూ, భక్తుల కోలాటల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్రవంతి కిరాణా భద్రయ్య, లోటస్ బోటిక్ రాజశేఖర్ రెడ్డి, ఉదయ్ బోటిక్ ఉదయ్ మరియు ఆయా షాపు ల సిబ్బంది కార్పొరేటర్ అభ్యర్థి ని శ్రీమతి ధనియాకుల శ్రీ లత, లింగ రాజు, రాములు సంపత్ దుర్గా రావు. గిరి, నాగేశ్వరావ్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.