Friday, 27 March 2026
  • Home  
  • బుధవారం ఓబులవారిపల్లి మండల M.D.O కార్యాలయంలో నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి
- అన్నమయ్య

బుధవారం ఓబులవారిపల్లి మండల M.D.O కార్యాలయంలో నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి

ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి) ఉదయం 8.00 గంటలకు కోడూరు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఉదయం 9.00 గంటలకు మంగంపేట చెన్నకేశవ స్వామి గుడి దగ్గర ఉన్న రాజంపేట పార్లమెంట్ మాజీ ఎంపీ “స్వర్గీయ గునిపాటి రామయ్య” విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.ఉదయం 10.00 గంటలకు ఓబులవారిపల్లి చేరుకుంటారు.ఉదయం 10.30 గంటలకుఎండిఓఆఫీసునందుసమావేశంలోపాల్గొంటారు.మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు మండల కార్యాలయంలో టిడిపి నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు ప్రజలతో వారి సమస్యల పైన చర్చిస్తారు.

ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి)
ఉదయం 8.00 గంటలకు కోడూరు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఉదయం 9.00 గంటలకు మంగంపేట చెన్నకేశవ స్వామి గుడి దగ్గర ఉన్న రాజంపేట పార్లమెంట్ మాజీ ఎంపీ “స్వర్గీయ గునిపాటి రామయ్య” విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.ఉదయం 10.00 గంటలకు ఓబులవారిపల్లి చేరుకుంటారు.ఉదయం 10.30 గంటలకుఎండిఓఆఫీసునందుసమావేశంలోపాల్గొంటారు.మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు మండల కార్యాలయంలో టిడిపి నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు ప్రజలతో వారి సమస్యల పైన చర్చిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.