కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజనగర్ లోనీ యాదవ సంఘం భవనంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 18వ తేదీన బంద్ సంపూర్ణ మద్దతుకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వివిధ బిసి కుల సంఘాల నాయకులు తమ తమ వారి సందేశాలు ఇచ్చారు ఇందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జిల్లా నాయకులు, తెలంగాణ జాతీయ మలమహానాడు జిల్లా సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణర రాజ్యాధికారి పార్టీ నుండి, మరియు తెలంగాణ మాల మహానాడు కుల సంఘం నుండి కూడా బిసి రిజర్వేషన్ 42 శాతం కొరకై పూర్తి మద్దతు తెలుపుతామని అన్నారు. ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు ఐకమత్యమై పోరాటం చేయాలని సూచించారు . బిసి రిజర్వేషన్42% కొరకై అన్ని కుల సంఘాలు మద్దతు తెలపాలని అన్నారు. దీనికి సమయం ఎక్కువ లేనందున ఇప్పటి తక్షణం నుండే మన ప్రాంతంలోని చిరు వ్యాపరస్తుల నుండి మొదలుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ , హోటల్స్ సెల్ పాయింట్స్ కూరగాయల మార్కెట్ చికెన్ సెంటర్స్ హోటల్స్ విద్యాసంస్థలు మరియు వివిధ రంగాల వారిని సంపూర్ణ బందు మద్దతు కై తెలపాలని కోరుతూ శాంతియుతంగా బంధు నిర్వహించాలని పేర్కొన్నారు.

*“బీసీ రిజర్వేషన్ 42% కోసం జిల్లా బంద్ కు జాతీయ మాల మహానాడు సంఘం పూర్తి మద్దతు*
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజనగర్ లోనీ యాదవ సంఘం భవనంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 18వ తేదీన బంద్ సంపూర్ణ మద్దతుకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వివిధ బిసి కుల సంఘాల నాయకులు తమ తమ వారి సందేశాలు ఇచ్చారు ఇందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జిల్లా నాయకులు, తెలంగాణ జాతీయ మలమహానాడు జిల్లా సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణర రాజ్యాధికారి పార్టీ నుండి, మరియు తెలంగాణ మాల మహానాడు కుల సంఘం నుండి కూడా బిసి రిజర్వేషన్ 42 శాతం కొరకై పూర్తి మద్దతు తెలుపుతామని అన్నారు. ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు ఐకమత్యమై పోరాటం చేయాలని సూచించారు . బిసి రిజర్వేషన్42% కొరకై అన్ని కుల సంఘాలు మద్దతు తెలపాలని అన్నారు. దీనికి సమయం ఎక్కువ లేనందున ఇప్పటి తక్షణం నుండే మన ప్రాంతంలోని చిరు వ్యాపరస్తుల నుండి మొదలుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ , హోటల్స్ సెల్ పాయింట్స్ కూరగాయల మార్కెట్ చికెన్ సెంటర్స్ హోటల్స్ విద్యాసంస్థలు మరియు వివిధ రంగాల వారిని సంపూర్ణ బందు మద్దతు కై తెలపాలని కోరుతూ శాంతియుతంగా బంధు నిర్వహించాలని పేర్కొన్నారు.

