బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా రేణిగుంటలో ఘన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టి సేవా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. యువత, మహిళలకు ప్రాధాన్యతతో కొత్త కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

బీసీల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపడతాం: రాధాకృష్ణ గౌడ్
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా రేణిగుంటలో ఘన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టి సేవా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. యువత, మహిళలకు ప్రాధాన్యతతో కొత్త కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

