కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ కోశాధికారిగా కాట్రేనికోన మండలం నడవపల్లి కి చెందిన గ్రంధి నానాజీ నియమితులయ్యారు. ఆయన గతంలో జిల్లా ఉపాధ్యక్షులు గా పార్టీ కి విశేష సేవలు అందించారు. నడవపల్లి పంచాయితీ వార్డు నంబర్ గా కూడా ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు యనమదల వెంకటరమణ ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.


