Sunday, 7 December 2025
  • Home  
  • బీజేపీ ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం*
- E-పేపర్

బీజేపీ ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం*

*బీజేపీ ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం* ప్రాణదాతలుకావాలని మనోజ్ కుమార్ పిలుపు. కేసరపల్లి, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి సురేష్ ) కృష్ణా జిల్లా, గన్నవరం మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ , కృష్ణ జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ సహకారంతో గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో పంచాయితీ ఆఫీస్ నందు పిన్నమనేని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ మాట్లాడుతూ రక్త దానం అంటే ప్రాణదానం, ప్రతి ఒక్కరు రక్త దానం చేసి ప్రాణ దాత కావాలని కోరారు, ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే మూల్పూరి బాలకృష్ణ , కేసరపల్లి గ్రామా సర్పంచ్ కుమారి చేబ్రోలు లక్ష్మి మౌనిక , కేసరపల్లి గ్రామా నాయకులు బసవరాజు , వీర బాబు , కేసరపల్లి గ్రామా ఉప సర్పంచ్ చిన్ని, పిఆర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ కృష్ణ , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషు కుమార్ , గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య , కేసరపల్లి గ్రామ అధ్యక్షులు పలగాని బాల కృష్ణ , నిడదవోలు బీజేవైఎం అధ్యక్షులు మోర్త సాయి కుమార్ ,పిన్నమనేని హాస్పిటల్స్ డాక్టర్ కళ్యాణ్ కృష్ణ , డాక్టర్ జాస్మిన్ , బీజేపీ కార్యకర్తలు , కేసరపల్లి గ్రామా ప్రజలు పాల్గొన్నారు.

*బీజేపీ ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం*

ప్రాణదాతలుకావాలని మనోజ్ కుమార్ పిలుపు.

కేసరపల్లి, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి సురేష్ )
కృష్ణా జిల్లా, గన్నవరం మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ , కృష్ణ జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ సహకారంతో గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో పంచాయితీ ఆఫీస్ నందు పిన్నమనేని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో రాజా వాసిరెడ్డి మనోజ్ కుమార్ మాట్లాడుతూ రక్త దానం అంటే ప్రాణదానం, ప్రతి ఒక్కరు రక్త దానం చేసి ప్రాణ దాత కావాలని కోరారు, ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే మూల్పూరి బాలకృష్ణ , కేసరపల్లి గ్రామా సర్పంచ్ కుమారి చేబ్రోలు లక్ష్మి మౌనిక , కేసరపల్లి గ్రామా నాయకులు బసవరాజు , వీర బాబు , కేసరపల్లి గ్రామా ఉప సర్పంచ్ చిన్ని, పిఆర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ కృష్ణ , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషు కుమార్ , గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య , కేసరపల్లి గ్రామ అధ్యక్షులు పలగాని బాల కృష్ణ , నిడదవోలు బీజేవైఎం అధ్యక్షులు మోర్త సాయి కుమార్ ,పిన్నమనేని హాస్పిటల్స్ డాక్టర్ కళ్యాణ్ కృష్ణ , డాక్టర్ జాస్మిన్ , బీజేపీ కార్యకర్తలు , కేసరపల్లి గ్రామా ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.