
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ ని, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం. పరుశురాంరాజు, సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు మరియు మురళీనగర్, మాధవధార వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు పాసెల సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వెన్నెల సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించి, పుష్పగుచ్చిం ఇచ్చి స్వాగతం పలికారు.

