Wednesday, 11 February 2026
  • Home  
  • బిజెపి కార్యాలయంలో ఉపాధ్యాయులకు సన్మానం
- తిరుపతి

బిజెపి కార్యాలయంలో ఉపాధ్యాయులకు సన్మానం

శ్రీకాళహస్తి పట్టణం నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పూజించడం మన కర్తవ్యంగా భావించాలన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు మంచి నడవడిక ను ఉపాధ్యాయులు నేర్పుతారని,దేశ భక్తిని పెంపొందిస్తారని కొనియాడారు.

శ్రీకాళహస్తి పట్టణం నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పూజించడం మన కర్తవ్యంగా భావించాలన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు మంచి నడవడిక ను ఉపాధ్యాయులు నేర్పుతారని,దేశ భక్తిని పెంపొందిస్తారని కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.