Sunday, 7 December 2025
  • Home  
  • బాలికపై అత్యాచారం చెరువు లో దూకి నిందితుడు ఆత్మహత్య
- తిరుపతి

బాలికపై అత్యాచారం చెరువు లో దూకి నిందితుడు ఆత్మహత్య

కాకినాడ జిల్లా తుని లో 8 వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు . నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా బాత్రూం కని చెప్పి జీపు దిగి చెరువులో దూకాడు అని పోలీసులు తెలిపారు. . నిన్న రాత్రి నుంచి గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టిన ప్రయోజనం లేకపోయింది. ఈరోజు ఉదయం చెరువులో తేలడం తో మృతదేహాన్ని వెలికితీశారు.

కాకినాడ జిల్లా తుని లో 8 వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు . నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా బాత్రూం కని చెప్పి జీపు దిగి చెరువులో దూకాడు అని పోలీసులు తెలిపారు. . నిన్న రాత్రి నుంచి గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టిన ప్రయోజనం లేకపోయింది. ఈరోజు ఉదయం చెరువులో తేలడం తో మృతదేహాన్ని వెలికితీశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.