కాకినాడ జిల్లా తుని లో 8 వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు . నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా బాత్రూం కని చెప్పి జీపు దిగి చెరువులో దూకాడు అని పోలీసులు తెలిపారు. . నిన్న రాత్రి నుంచి గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టిన ప్రయోజనం లేకపోయింది. ఈరోజు ఉదయం చెరువులో తేలడం తో మృతదేహాన్ని వెలికితీశారు.

- తిరుపతి
బాలికపై అత్యాచారం చెరువు లో దూకి నిందితుడు ఆత్మహత్య
కాకినాడ జిల్లా తుని లో 8 వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు . నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా బాత్రూం కని చెప్పి జీపు దిగి చెరువులో దూకాడు అని పోలీసులు తెలిపారు. . నిన్న రాత్రి నుంచి గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టిన ప్రయోజనం లేకపోయింది. ఈరోజు ఉదయం చెరువులో తేలడం తో మృతదేహాన్ని వెలికితీశారు.

