పున్నమి అక్టోబర్ 19 హైదరాబాద్: తార్నాక చింతల్ బస్తిలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అరుణిత్యం ప్రజల కోసం తపించిన మహానుభావుడు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శనివారం రోజున పూలమాల వేస్తూ నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లాలని బహుజనులు ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని వాడవాడలో అంబేద్కర్ కి పూలమాలలు వేస్తూ నివాళులర్పించాలని రేపు రాబోయే రాజ్యం బహుజన్లది అని తెలియజేస్తున్న చింతల్ బస్తి పెద్దలు టి లక్ష్మణ్ గూడా నర్సింగ్ రావు ఎండి అప్సర్ బై టీ నర్సింగ్ రావు ఇది 225వ వారం అని చింతల్ బస్తి కాలనీవాసులు తెలిపారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తూ నివాళులు అర్పించిన
పున్నమి అక్టోబర్ 19 హైదరాబాద్: తార్నాక చింతల్ బస్తిలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అరుణిత్యం ప్రజల కోసం తపించిన మహానుభావుడు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శనివారం రోజున పూలమాల వేస్తూ నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లాలని బహుజనులు ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని వాడవాడలో అంబేద్కర్ కి పూలమాలలు వేస్తూ నివాళులర్పించాలని రేపు రాబోయే రాజ్యం బహుజన్లది అని తెలియజేస్తున్న చింతల్ బస్తి పెద్దలు టి లక్ష్మణ్ గూడా నర్సింగ్ రావు ఎండి అప్సర్ బై టీ నర్సింగ్ రావు ఇది 225వ వారం అని చింతల్ బస్తి కాలనీవాసులు తెలిపారు.

