జీవీఎంసీ 48వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను 48వ వార్డు కార్పొరేటర్,బిజెపి ఫోర్ లీడర్,స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ఆదివారం స్థానికులతో కలిసి పరిశీలించారు. వార్డులో మినీ ఫంక్షన్ హాల్ లేక పేద ప్రజలు శుభకార్యాలకు ఇబ్బందులు పడుతున్నారని గంకల కవిత అప్పారావు యాదవ్ చేపట్టిన గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు మేరకు జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి నిర్మాణాలు చేపతున్నామని గంకల పేర్కొన్నారు.ఈ సందర్బంగా బాపూజీ నగర్ లో నిర్మాణం చేపడుతున్న మినీ ఫంక్షన్ హాల్ పనులను స్థానికులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ కొండవాలు ప్రాంతంలో గల ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వినతి పత్రాలు అందజేశారని,వినతి పై స్పందించి జీవీఎంసీ కౌన్సిల్ లో చర్చించి వార్డులో పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వతంగా మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అతి త్వరలో వార్డులో మినీ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.ఆదివారం అయ్యినప్పటికి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేరుగా వార్డులో పర్యటన చేసి ప్రజలు నుంచి వినతులు స్వీకరించారు.వార్డు అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్నామని గంకల తెలిపారు.వార్డు ప్రజలకు ఏ సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని గంకల పేర్కొన్నారు. వార్డు ప్రజల కోరిక మేరకు జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్న గంకల కవిత అప్పారావు యాదవ్ కు బాపూజీ నగర్ ప్రజలు అభినందనలు తెలిపారు.

బాపూజీ నగర్ మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన గంకల
జీవీఎంసీ 48వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను 48వ వార్డు కార్పొరేటర్,బిజెపి ఫోర్ లీడర్,స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ఆదివారం స్థానికులతో కలిసి పరిశీలించారు. వార్డులో మినీ ఫంక్షన్ హాల్ లేక పేద ప్రజలు శుభకార్యాలకు ఇబ్బందులు పడుతున్నారని గంకల కవిత అప్పారావు యాదవ్ చేపట్టిన గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు మేరకు జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి నిర్మాణాలు చేపతున్నామని గంకల పేర్కొన్నారు.ఈ సందర్బంగా బాపూజీ నగర్ లో నిర్మాణం చేపడుతున్న మినీ ఫంక్షన్ హాల్ పనులను స్థానికులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ కొండవాలు ప్రాంతంలో గల ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వినతి పత్రాలు అందజేశారని,వినతి పై స్పందించి జీవీఎంసీ కౌన్సిల్ లో చర్చించి వార్డులో పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వతంగా మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అతి త్వరలో వార్డులో మినీ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.ఆదివారం అయ్యినప్పటికి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేరుగా వార్డులో పర్యటన చేసి ప్రజలు నుంచి వినతులు స్వీకరించారు.వార్డు అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్నామని గంకల తెలిపారు.వార్డు ప్రజలకు ఏ సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని గంకల పేర్కొన్నారు. వార్డు ప్రజల కోరిక మేరకు జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్న గంకల కవిత అప్పారావు యాదవ్ కు బాపూజీ నగర్ ప్రజలు అభినందనలు తెలిపారు.

