అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని శనివారం హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి ఓ ఎస్ డి వేముల శ్రీనివాస్ కి, విపత్తుల నిర్వహణ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయుడు. అలంపూర్ నియోజకవర్గంలో ఐజ మండలం భూంపురం,రాజోలి మండలం ముండ్ల దీన్నే వివిధ గ్రామాలలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన నలుగురు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల పరిహారం అందించి వారికి ఇతర ప్రభుత్వ పథకాలను అందజేయాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని శనివారం హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి ఓ ఎస్ డి వేముల శ్రీనివాస్ కి, విపత్తుల నిర్వహణ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయుడు. అలంపూర్ నియోజకవర్గంలో ఐజ మండలం భూంపురం,రాజోలి మండలం ముండ్ల దీన్నే వివిధ గ్రామాలలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన నలుగురు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల పరిహారం అందించి వారికి ఇతర ప్రభుత్వ పథకాలను అందజేయాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

