Sunday, 7 December 2025
  • Home  
  • బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
- జోగులాంబ గద్వాల

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.

అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని శనివారం హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి ఓ ఎస్ డి వేముల శ్రీనివాస్ కి, విపత్తుల నిర్వహణ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయుడు. అలంపూర్ నియోజకవర్గంలో ఐజ మండలం భూంపురం,రాజోలి మండలం ముండ్ల దీన్నే వివిధ గ్రామాలలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన నలుగురు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల పరిహారం అందించి వారికి ఇతర ప్రభుత్వ పథకాలను అందజేయాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని శనివారం హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి ఓ ఎస్ డి వేముల శ్రీనివాస్ కి, విపత్తుల నిర్వహణ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయుడు. అలంపూర్ నియోజకవర్గంలో ఐజ మండలం భూంపురం,రాజోలి మండలం ముండ్ల దీన్నే వివిధ గ్రామాలలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన నలుగురు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల పరిహారం అందించి వారికి ఇతర ప్రభుత్వ పథకాలను అందజేయాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.