మొంథా తుఫాన్ బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు. శనివారం సాయంత్రం తాటిపాకలో తుఫాన్ బాధితులకు ఆమె నిత్యావసర వస్తువులతోపాటు ప్రభుత్వం సమకూర్చిన రూ.3వేల నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటిపల్లి రత్నమాలతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: అమూల్య
మొంథా తుఫాన్ బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు. శనివారం సాయంత్రం తాటిపాకలో తుఫాన్ బాధితులకు ఆమె నిత్యావసర వస్తువులతోపాటు ప్రభుత్వం సమకూర్చిన రూ.3వేల నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటిపల్లి రత్నమాలతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

