Thursday, 12 February 2026
  • Home  
  • బస్ షెల్టర్ ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్

బస్ షెల్టర్ ప్రారంభం

ఎస్.ఎం.పురం పంచాయతీ పరిధిలోని లింగాలపేట గ్రామంలో శుక్రవారం కొత్త బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. ఈ షెల్టర్‌ను పంచాయతీ ఎం.పి.టి.సి కూన అప్పలనాయుడు నిర్మించగా, గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యనారాయణ ప్రారంభించారు. ప్రయాణికులు ఎన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్మాణం చేపట్టినట్లు ఎం.పి.టి.సి తెలిపారు. “ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన నాయకత్వం” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఎస్.ఎం.పురం పంచాయతీ పరిధిలోని లింగాలపేట గ్రామంలో శుక్రవారం కొత్త బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. ఈ షెల్టర్‌ను పంచాయతీ ఎం.పి.టి.సి కూన అప్పలనాయుడు నిర్మించగా, గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యనారాయణ ప్రారంభించారు.

ప్రయాణికులు ఎన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్మాణం చేపట్టినట్లు ఎం.పి.టి.సి తెలిపారు. “ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన నాయకత్వం” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.