Sunday, 7 December 2025
  • Home  
  • ఫైనల్ నేడు… పాక్‌తో భారత్ మ్యాచ్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఫైనల్ నేడు… పాక్‌తో భారత్ మ్యాచ్

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) ఆసియా కప్ ఫైనల్లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు తుదిపోరులో ఎదురుపడటం ఇదే మొదటిసారి. ఇప్పటికే లీగ్, సూపర్-4 రౌండ్లలో పాక్‌ను భారత్ ఓడించింది. ఇప్పుడు చిత్తుగా ఓడించి తొమ్మిదోసారి కప్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీమ్ ఇండియా చేతిలో వరస పరాజయాలకు బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కాగా, రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది…

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి)

ఆసియా కప్ ఫైనల్లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు తుదిపోరులో ఎదురుపడటం ఇదే మొదటిసారి. ఇప్పటికే లీగ్, సూపర్-4 రౌండ్లలో పాక్‌ను భారత్ ఓడించింది. ఇప్పుడు చిత్తుగా ఓడించి తొమ్మిదోసారి కప్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీమ్ ఇండియా చేతిలో వరస పరాజయాలకు బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కాగా, రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.