Wednesday, 25 March 2026
  • Home  
  • ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయండి:ఏఐఎస్ఎఫ్
- తిరుపతి

ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయండి:ఏఐఎస్ఎఫ్

శ్రీకాళహస్తి లో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి మునిచందు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలచేయాలని,వైద్య విద్య ను ప్రయివేటీకరణ చేయడం ఆపాలని అన్నారు.అదేవిధంగా ఉన్నత విద్యకు శాపంగా మారిన జీఓ నెం.77 రద్దు చేయాలని,విద్యార్థి సంఘాల నాయకులు విద్యా సంస్థల లోనికి వెళ్లకుండా తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు.విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3500 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీకాళహస్తి లో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి మునిచందు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలచేయాలని,వైద్య విద్య ను ప్రయివేటీకరణ చేయడం ఆపాలని అన్నారు.అదేవిధంగా ఉన్నత విద్యకు శాపంగా మారిన జీఓ నెం.77 రద్దు చేయాలని,విద్యార్థి సంఘాల నాయకులు విద్యా సంస్థల లోనికి వెళ్లకుండా తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు.విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3500 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.