ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ వివేకానందనగర్ కాలనీకి చెందిన రామసుబ్బయ్య తనను స్థానిక 2వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ కొట్టారని ఆరోపించారు. ఈ మేరకు రామసుబ్బయ్య బుధవారం డీఎస్పీ భావనకు పిర్యాదు చేశారు. ఇంటి స్థలం తగాదా విషయంపై తనను స్టేషన్కు పిలిపించి కొట్టారని బాధితుడు ఆరోపించారు. విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.

- E-పేపర్
ప్రొద్దుటూరు: CI, SI కొట్టారని డీఎస్పీకి ఫిర్యాదు
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ వివేకానందనగర్ కాలనీకి చెందిన రామసుబ్బయ్య తనను స్థానిక 2వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ కొట్టారని ఆరోపించారు. ఈ మేరకు రామసుబ్బయ్య బుధవారం డీఎస్పీ భావనకు పిర్యాదు చేశారు. ఇంటి స్థలం తగాదా విషయంపై తనను స్టేషన్కు పిలిపించి కొట్టారని బాధితుడు ఆరోపించారు. విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.

