ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు గత నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని ఎవరినీ తొలగించకుండా సంక్షేమానికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత నాలుగు నెలల నుంచి లాక్ డౌన్ కారణంగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెల్లూరు జిల్లా మొత్తం సుమారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేటు ఉపాధ్యాయులు సుమారు 30 వేలకు పైగానే ఉన్నారు ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న కొంతమంది టీచర్లు ఇప్పటికీ అరటి పండ్లు మరియు కూరగాయలు అమ్ముకునే దయనీయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఏ అవకాశం లేని టీచర్లు మొన్న అనంతపురంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు నిన్న శ్రీకాకుళం జిల్లాలో కేశవరావు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఆత్మహత్యలను వెంటనే నివారించాలని టీచర్లకు మరియు సిబ్బంది కి నెలకి పదివేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలి అనంతరం కూడా ఎవరిని నిధుల నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలి సంక్షేమానికి ఒక బోర్డును ఏర్పాటు చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్ల అందరికీ గుర్తింపు కార్డును వెంటనే ఇవ్వాలి ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని జిల్లా మొత్తం ఆందోళన చేస్తారని హెచ్చరించారు
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు జీతాలు వెంటనే ఇవ్వాలి ఎస్ఎఫ్ఐ
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు గత నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని ఎవరినీ తొలగించకుండా సంక్షేమానికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత నాలుగు నెలల నుంచి లాక్ డౌన్ కారణంగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెల్లూరు జిల్లా మొత్తం సుమారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేటు ఉపాధ్యాయులు సుమారు 30 వేలకు పైగానే ఉన్నారు ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న కొంతమంది టీచర్లు ఇప్పటికీ అరటి పండ్లు మరియు కూరగాయలు అమ్ముకునే దయనీయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఏ అవకాశం లేని టీచర్లు మొన్న అనంతపురంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు నిన్న శ్రీకాకుళం జిల్లాలో కేశవరావు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఆత్మహత్యలను వెంటనే నివారించాలని టీచర్లకు మరియు సిబ్బంది కి నెలకి పదివేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలి అనంతరం కూడా ఎవరిని నిధుల నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలి సంక్షేమానికి ఒక బోర్డును ఏర్పాటు చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్ల అందరికీ గుర్తింపు కార్డును వెంటనే ఇవ్వాలి ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని జిల్లా మొత్తం ఆందోళన చేస్తారని హెచ్చరించారు